మద్యాన్ని నిర్మూలించాలి
తూర్పుగోదావరి : ‘‘మీరు సీఎం అయిన తరువాత రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలి’’ అని బిక్కవోలుకు చెందిన ఇందన వీరకాసులు జగన్ను కోరింది. తన ముగ్గురు కుమారులూ పూర్తిగా మద్యానికి బానిలసలయ్యారని, ఒక కుమారుడు చనిపోగా, మిగిలిన ఇద్దరూ కూడా రోజూ తాగి తనను కొట్టి ఇంట్లోంచి తరిమేశారని వాపోయింది. తన కుటుంబం మాదిరిగా రాష్ట్రంలో అనేక కుటుంబాలు మద్యం కారణంగా
చిన్నాభిన్నమవుతున్నాయని వాపోయింది.
సంబంధిత వార్తలు