మోసపోయాం
శ్రీకాకుళం :‘సార్ మేము అగ్రిగోల్డ్ ఏజెంట్లము. మాలా చాలా మంది ఏజెంట్లుగా చేరి మా మండలం నుంచి 40వేల మందితో రూ.ఒక కోటి వరకు డిపాజిట్లు చేయించాం. ప్రస్తుతం మా ద్వారా డిపాజిట్లు చేసిన వారు ఒత్తిడి చేస్తున్నారు’ అంటూ పొందూరుకు చెందిన మీసాల విజయ్మోహన్, బి.నూకరాజులు జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం తీరుతో విసిగిపోయామని, ఏం చేయాలో అర్థం కావడం లేదని మీరే ఆదుకోవాలని కోరారు.