నేటికీ జమ చేయలేదన్నా..

Aasha Workers Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం : ఆశ వర్కర్లకు ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి అదనంగా మూడు వేల రూపాయలు పెంచుతామన్న చంద్రబాబునాయుడు ఇంతవరకు ఆ మొత్తాన్ని పెంచలేదన్నా.. మాకు వేతనాలు పెంచారని ఎంతో హంగామా చేశారు.. పాలాభిషేకాలు చేయాలని ఆదేశించారన్నా.. కానీ మా వేతనాలు మాత్రం అంతంతే.. నీవొస్తే మాబోటి చిరుద్యోగులకు మేలు జరుగుతుందన్నా.. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆరాటపడుతున్నాం.   – పావాడ లక్ష్మి, గాంధీనగరం, కొత్తవలస మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top