మిమ్మల్నిసీఎంగా చూడాలి...

10th class student meet ys jagan in praja sankalpa yatra - Sakshi

ధర్మవరానికి చెందిన సమీరా అనే పదో తరగతి విద్యార్థిని తన బంధువులతో కలిసి తిప్పేపల్లి క్రాస్‌ వద్ద వైఎస్‌ జగన్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పి స్వీటు తినిపించింది. ఈ సందర్భంగా యాత్ర ద్విగిజయంగా పూర్తవ్వాలని ఆకాంక్ష వ్యక్తం చేసిన సమీరా ఈ దఫా మిమ్మల్ని సీఎంగా చూడాలని ఉందన్నా అనడంతో జగన్‌ నవ్వుతూ వెళ్లిపోయారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top