104 వాహన నమూనా బహూకరణ
విశాఖపట్నం :దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన 104 వాహన నమూనాను పశ్చి మగోదావరి జిల్లా కొయ్యల గూడెంకు చెందిన అక్బర్ అనే వ్యక్తి పాదయాత్రలో జగన్కు బహూకరించాడు. ఇతను 104 వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగితం అట్టలతో తయారు చేసిన ఈ వాహనాన్ని పాదయాత్రలో జగన్కు బహూకరించడంతో ఆయన ఈ వాహనాన్ని చూసి అబ్బురపడి, అక్బర్ను అభినందించారు.
– అక్బర్, కొయ్యల గూడెం