April 24, 2024, 09:16 IST
ఈరోజు (ఏప్రిల్ 24) క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బర్త్డే. ఈయనకు రాజకీయాలతోనూ అనుబంధం ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో సచిన్తో ముడిపడిన ఆసక్తికర...
April 24, 2024, 09:04 IST
ఢిల్లీ: లోక్సభ ఎన్నికళ వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈశాన్య...
April 24, 2024, 08:17 IST
రెండో దశ లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనున్నాయి. ఈ దశలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్,...
April 24, 2024, 08:09 IST
సీఎం జగన్కు మద్ధతు ఇచ్చేది ఎవరు?.. ఏపీ అభివృద్ధిలో భాగం..
April 24, 2024, 08:07 IST
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పరిస్థితి ఇదేవిధంగా కొనసాగనుంది. అయితే అటు ప్రధాని...
April 24, 2024, 07:58 IST
విదేశీ మీడియాపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. సరైన సమాచారం లేకుండా భారత దేశంపై విదేశీ మీడియా విషం చిమ్ముతోందని మండిపడ్డారు...
April 24, 2024, 06:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది...
April 24, 2024, 05:00 IST
మీ షూ సైజు ఎంత? యూకే సైజులో అయితే ఈ నంబర్.. యూఎస్ సైజులో అయితే ఈ నంబర్ అని చెబుతాం.. చాలా చెప్పుల షాపుల్లో ఈ నంబర్లే నడుస్తున్నాయి. ఎప్పుడైనా...
April 24, 2024, 04:15 IST
పూర్ణియా (బిహార్)
ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీ(యూ) నేత సంతోష్ కుమార్ కుశ్వాహా ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష...
April 24, 2024, 03:47 IST
శ్రీనగర్: ముస్లింలు చొరబాటుదారులు, తల్లులు, అక్కాచెల్లెళ్ల బంగారం, మంగళసూత్రాలను కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై...
April 24, 2024, 03:43 IST
న్యూఢిల్లీ: కరోనా విలయకాలంలో అల్లోపతి వంటి ఆధునిక వైద్యవిధానాలను తప్పుబడుతూ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఇచ్చిన తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనల...
April 24, 2024, 03:26 IST
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని 12 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. వేలం...
April 24, 2024, 03:17 IST
జైపూర్/రాయ్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్పై మరోసారి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ప్రజలు వారి మత...
April 23, 2024, 21:38 IST
న్యూఢిల్లీ: తమ మేనిఫెస్టోపై బీజేపీ అగ్రనేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీపై ఆ పార్టీ మంగళవారం(ఏప్రిల్...
April 23, 2024, 21:30 IST
లోక్సభ ఎన్నికల్లో 400పై చీలుకు స్థానాల్లో గెలిచే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రత్యర్ధి గెలుపు అవకాశాల్ని మలుపు...
April 23, 2024, 21:11 IST
మనీ ల్యాండరింగ్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ గత వారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై జార్ఖండ్...
April 23, 2024, 19:23 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాసులకు మండు వేసవి నుంచి ఉపశమనం లభించింది. మంగళవారం(ఏప్రిల్23) సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. పలు...
April 23, 2024, 18:13 IST
పాట్నా : అటు కేంద్రం బీజేపీని ఓడిస్తే.. ఇటు రాష్ట్రంలో కూడా ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చొబెట్టొచ్చంటూ ఉత్తర్ప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ, మెయిన్...
April 23, 2024, 17:05 IST
రాయ్పూర్: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న అబద్ధాన్ని ఇంకా ఎన్నిరోజులు ప్రచారం చేస్తారని...
April 23, 2024, 16:58 IST
పాట్నా : దేశంలో పలు దశల్లో జరగుతున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఆయా స్థానాల అభ్యర్ధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో...
April 23, 2024, 15:47 IST
ఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి....
April 23, 2024, 15:46 IST
కవిత ఈడీకి ఇచ్చిన ఫోన్లలో పని మనుషులకు ఇచ్చిన ఫోన్లు కూడా ఉన్నాయని..
April 23, 2024, 15:13 IST
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. కేజ్రీవాల్ను వర్చువల్గా...
April 23, 2024, 14:40 IST
లక్నో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు...
April 23, 2024, 14:37 IST
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు, ఫలితాలు వెలువడకముందే గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గం నుచి...
April 23, 2024, 14:25 IST
జైపూర్: రాజస్థాన్లోని టోంక్-సవాయి మాధోపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్...
April 23, 2024, 13:42 IST
పతంజలి తప్పుడు ప్రకటనల కేసులో సుప్రీం కోర్టు యోగా గురు బాబా రాందేవ్, బాలకృష్ణలను వదలకుండా..
April 23, 2024, 13:39 IST
తిరువనంతపురం: దేశంలో ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న తరుణంలో సీనియర్ నేతలు సైతం నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఈ సమయంలో ప్రముఖ సినీ నటుడు...
April 23, 2024, 13:04 IST
తిరువనంతపురం: లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర...
April 23, 2024, 11:44 IST
ఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి రెబల్ ఆప్ కౌన్సిలర్ 'నరేంద్ర కుమార్' తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు. విజయ్ కుమార్ ఆ...
April 23, 2024, 05:56 IST
అలీగఢ్: అధికారంలోకి వస్తే సంపద పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని, వాస్తవానికి ప్రజల ఆస్తులను, మన తల్లులు, అక్కచెల్లెమ్మల మంగళసూత్రాలను,...
April 23, 2024, 05:49 IST
సూరత్: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అప్పుడే గెలుపు ఖాతా తెరిచింది. సోమవారం జరిగిన అనూహ్య పరిణామాల అనంతరం సూరత్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి...
April 23, 2024, 05:16 IST
మైసూరు–కొడగు లోక్సభ స్థానంలో ఎన్నిక కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మైసూరు రాజకుటుంబ వారసుని మధ్య యుద్ధంగా మారింది. బీజేపీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ...
April 23, 2024, 05:09 IST
సాహసోపేత నిర్ణయాలతో దేశానికి నూతన దిశానిర్దేశం చేసినా 1996లో ప్రజా తీర్పు పీవీ సర్కారుకు వ్యతిరేకంగా వచి్చంది. ఏ పార్టీకీ సొంతంగా మెజారిటీ రాలేదు....
April 23, 2024, 05:01 IST
ఈ లోక్సభ ఎన్నికల్లో వందేళ్ల పై బడిన ఓటర్లు ఏకంగా 2,18,442 మంది ఉన్నారు. వీరిలో యూపీలోని ప్రయాగ్రాజ్లో పలువురు 110 ఏళ్లు దాటిన ఓటర్లూ ఉన్నారు! 1951...
April 23, 2024, 04:53 IST
రాజస్తాన్లో ఎన్నికల క్రతువు ముగింపునకు చేరుకుంటోంది. మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను 12 చోట్ల ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ పూర్తయింది. మిగతా...
April 22, 2024, 21:53 IST
న్యూఢిల్లీ: రాహుల్గాంధీపై ఎన్నికల సంఘానికి బీజేపీ సోమవారం(ఏప్రిల్22) ఫిర్యాదు చేసింది. భాష, ప్రాంతాల వారిగా రాహుల్గాంధీ ప్రజలను విభజించే...
April 22, 2024, 21:26 IST
కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బీహార్, పంజాబ్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన, సోనియా...
April 22, 2024, 21:06 IST
బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను తమ ‘ఏటీఎం’గా ఉపయోగించుకుంటుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే.అన్నామలై ఆరోపించారు
బీజేపీ అధ్యక్షుడు అన్నామలై...
April 22, 2024, 20:54 IST
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రధాన మంత్రి మోదీ ప్రశంసలు కురిపించారు. సోమవారం ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో...
April 22, 2024, 19:35 IST
మహాసియన్ ది హట్టి ప్రైవేట్ లిమిటెడ్(ఎండీహెచ్), ఎవరెస్ట్ కంపెనీలు తయారు చేసిన మసాల దినుసల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని, వాటిని తమ దేశంలో...
April 22, 2024, 18:39 IST
పుట్టిన రోజు వేడుకల్లో కేక్ తిని 10ఏళ్ల బాలిక మృతి చెందిన కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అధిక మోతాదులో సింథటిక్ స్వీట్నర్ ఉన్న కేక్ తినడం...