April 20, 2024, 13:10 IST
2024 లోక్సభ ఎన్నికల మొదటి దశలో బీహార్లోని నాలుగు లోక్సభ స్థానాల్లో (గయ, జముయి, నవాడ, ఔరంగాబాద్) ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటింగ్ ముగిసే...
April 20, 2024, 13:10 IST
పట్నా: బీజేపీ ‘అబ్ కీ బార్ 400 పార్’నినాదంపై రాష్ట్రీయ లోక్ దళ్ ( ఆర్ఎల్డీ) నేత తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్...
April 20, 2024, 12:24 IST
రాబోయే వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేసుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఈ వేసవిలో రైలు ప్రయాణాలకు డిమాండ్ పెరిగిన దృష్ట్యా, రైల్వే మంత్రిత్వ...
April 20, 2024, 11:56 IST
అహ్మదాబాద్: కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా తనకు సొంత కారు లేదని ప్రకటించారు. గుజరాత్లోని గాంధీనగర్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్...
April 20, 2024, 11:31 IST
దేశంలో లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. ఈ నేపధ్యంలో పలు ఆసక్తిక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని అంజావ్ జిల్లాలోని ఓ బూత్...
April 20, 2024, 11:17 IST
భువనేశ్వర్: ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఝర్సుగూడ జిల్లాలోని మహానదిలో పడవ బొల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఏడుగురు...
April 20, 2024, 10:28 IST
ప్రభుత్వ వార్తా ఛానెల్ దూరదర్శన్ లోగో రంగు వివాదాస్పదంగా మారింది. లోగో రంగు రూబీ ఎరుపు నుండి కాషాయ రంగుకు మారింది. దీనిపై ప్రతిపక్షాలు...
April 20, 2024, 09:47 IST
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. విధులు ముగించుకుని తరిగి వెళ్తున్న సిబ్బంది ప్రమాదం బారిన పడిన ఉదంతం మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది....
April 20, 2024, 09:31 IST
జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పీడీపీ చీఫ్...
April 20, 2024, 09:19 IST
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ శుక్రవారం ముగిసింది. ఈ నేపధ్యంలో త్రిపురలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడ ఓటు హక్కు కలిగిన 2,500 మంది ఓటర్లు...
April 20, 2024, 07:23 IST
పంజాబ్లోని సంగ్రూర్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన...
April 20, 2024, 07:02 IST
నాగాలాండ్లోని ఆరు తూర్పు జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద సిబ్బంది తొమ్మిది గంటల పాటు వేచి ఉన్నప్పటికీ ఒక్క ఓటరు కూడా ఓటు వేయలేదు. ‘ఫ్రాంటియర్...
April 20, 2024, 05:39 IST
న్యూఢిల్లీ: జైలులో తాను తీసుకుంటున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటిస్ బాధితుడినైన తనకు జైలులో...
April 20, 2024, 05:34 IST
న్యూఢిల్లీ: భారత నావికా దళం నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ నియమితులయ్యారు. ప్రస్తుతం నేవీ స్టాఫ్ వైస్ చీఫ్గా బాధ్యతలు...
April 20, 2024, 05:30 IST
న్యూఢిల్లీ: దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఆయన...
April 20, 2024, 05:21 IST
న్యూఢిల్లీ: పలు చోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రశాంతంగా...
April 20, 2024, 04:56 IST
కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ సోషల్ మీడియా ప్రచారానికనర్హం! జనాలంతా ఆ స్థాయిలో ‘సోషల్’ జీవులుగా మారిపోయారు. అందుకే ఎన్నికల పోరులో...
April 20, 2024, 04:38 IST
బాసురీ స్వరాజ్. సక్సస్ఫుల్ సుప్రీంకోర్టు లాయర్. అయినా సరే, అక్షరాలా అమ్మకూచి. సుష్మా స్వరాజ్ అంతటి గొప్ప వ్యక్తికి కూతురు కావడం తన అదృష్టమంటారు...
April 20, 2024, 04:25 IST
సినిమాల్లో ‘పంచ్’ పడితే కలెక్షన్ల సునామీ! అదే పొలిటికల్ ‘పంచ్’ పేలితే? గెలుపు గ్యారంటీ! రాజకీయ పార్టీలు అదిరిపోయే నినాదాలతో జనాల్లోకి వెళ్తున్నాయి...
April 20, 2024, 04:25 IST
సాక్షి, న్యూఢిల్లీ: యువ ఓటర్లను ఆకర్షించేందుకు ‘చాయ్ పే చర్చ’ను కాస్తా ‘కాఫీ విత్ యూత్’గా మార్చింది బీజేపీ. వీలైతే కప్పు కాఫీ అంటూ పార్టీ యువ...
April 20, 2024, 04:25 IST
ఇందిర వారసునిగా గద్దెనెక్కిన రాజీవ్ 1984లో జరిగిన 8వ లోక్సభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్నారు. ఇందిర హత్య తాలూకు సానుభూతి కాంగ్రెస్కు బాగా...
April 19, 2024, 21:34 IST
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను జైలులో హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆమ్ ఆద్మీ నేతల ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆప్ వ్యాఖ్యలు పచ్చి...
April 19, 2024, 21:06 IST
ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ అజిత్ పవార్, ఇద్దరు బీజేపీ నాయకులపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్-ఎన్సీపీ వర్గం)...
April 19, 2024, 20:26 IST
భోపాల్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం(ఏప్రిల్ 19) ఒకేరోజు ఆయన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో సుడిగాలి...
April 19, 2024, 19:19 IST
బెంగళూరు: లోక్సభ ఎన్నికలకు ముందు ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు మాలికయ్య గుత్తేదార్, శారదా మోహన్ శెట్టిలు కాంగ్రెస్లో చేరారు. గుత్తేదార్ కలబురగి...
April 19, 2024, 19:02 IST
Lok Election 2024 First Phase Polling Updates
April 19, 2024, 18:37 IST
గాంధీనగర్: లోక్సభ ఎన్నికల వేళ ఎన్నికల బాండ్లపై నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుజరాత్లోని గాంధీనగర్ నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా...
April 19, 2024, 17:12 IST
కోహిమా: లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నాగాలాండ్లో అరుదైన రికార్డు నమోదైంది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎంపీ సీటుకు శుక్రవారం(ఏప్రిల్19) పోలింగ్...
April 19, 2024, 16:48 IST
న్యూఢిల్లీ : తనకు తీహార్ జైల్లోనైనా డయాబెటీస్ ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు...
April 19, 2024, 15:56 IST
డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు క్లీన్ చిట్ ఇచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ...
April 19, 2024, 15:46 IST
కలకత్తా: ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆమె ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలపైనే విరుచుకుపడ్డారు. పశ్చిమ...
April 19, 2024, 15:27 IST
కాంగ్రెస్ అగ్రనేత,కేరళ వయనాడ్ లోక్సభ అభ్యర్ధి రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ ఇంకా రాజవంశ పాలనను...
April 19, 2024, 14:29 IST
లక్నో: ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. మోదీ ఉత్తర...
April 19, 2024, 13:34 IST
పుణె: బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఆసక్తికర విషయం వెల్లడైంది. ఇక్కడి నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ...
April 19, 2024, 10:50 IST
న్యూఢిల్లీ, సాక్షి: లోక్సభ సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈరోజు జరుగుతోంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం...
April 19, 2024, 09:32 IST
చెన్నై, సాక్షి: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు అభ్యర్థి కె.అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. కోయంబత్తూరులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డీఎంకే,...
April 19, 2024, 08:12 IST
న్యూఢిల్లీ, సాక్షి: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో చంపే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నాయకురాలు, రాష్ట్ర మంత్రి...
April 19, 2024, 06:45 IST
అహ్మదాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అత్యుత్తమ ఫలితాలను సాధించనుందని హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ‘...
April 19, 2024, 06:39 IST
కోజికోడ్: ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ప్రకటనలు చేస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు....
April 19, 2024, 06:34 IST
పత్తనంతిట్ట(కేరళ): 2019 లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి ఓటమి పాలైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ దఫా మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసే ధైర్యం లేదని...
April 19, 2024, 06:29 IST
నవ్సారి(గుజరాత్): ‘గురువారం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాలు. దివ్యమైన ముహూర్తం. సరిగ్గా ఈ సమయానికి ఏది ప్రారంభించినా విజయం ఖాయం’ఇది పూజారి జిగర్...
April 19, 2024, 06:23 IST
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా...