కర్ణాటక - Karnataka

NIA Arrest Muzammil Shareef In rameshwaram Cafe Blast - Sakshi
March 28, 2024, 19:53 IST
న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం మూడు రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. కర్ణాటక(...
- - Sakshi
March 28, 2024, 10:43 IST
తుమకూరు: ప్రేమ జంట గొడవ పడింది, అంతలోనే ప్రియురాలి కళ్ల ఎదుటే ప్రియుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ దుర్ఘటనలో కుణిగల్‌ పట్టణంలోని ఆశ్రయ...
- - Sakshi
March 28, 2024, 10:37 IST
యశవంతపుర: నోరులేని జంతువులు, పక్షులకు అహరం వేస్తే పుణ్యమంటారు. అయితే బెంగళూరులో పావురాలకు గింజలు వేస్తే జరిమానా వేస్తామంటూ బీబీఎంపీ బోర్డులు...
చిలుకలతో మహిళ, వాటికి ఇచ్చిన టికెట్‌    - Sakshi
March 28, 2024, 10:34 IST
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమే. కానీ వారు తీసుకెళ్లే జంతువులకు, పక్షులకు కాదని స్పష్టమైంది.
Karnataka BJP leader denied Lok Sabha ticket his supporters attempt To Deceased - Sakshi
March 28, 2024, 09:23 IST
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో బీవీ నాయక్‌ అనే  నేతకు బీజేపీ టికెట్‌ నిరారించింది. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా మనస్తాపం చెందారు. ఆయన...
గోడౌన్‌లో ఎగసిపడుతున్న మంటలు  - Sakshi
March 28, 2024, 00:35 IST
మండ్య: ఉత్తమ సమాజాన్ని నిర్మించేది ఉపాధ్యాయులేనని, అలాంటి విధులు, బాద్యతలను ఎంతో ప్రామాణికంగా చేపట్టాలని అదనపు జిల్లాధికారి డాక్టర్‌ హెచ్‌ఎన్‌...
రోకలి కరగ నృత్యం చేస్తున్న పూజారి సురేష్‌  - Sakshi
March 28, 2024, 00:35 IST
మాలూరు: తాలూకాలోని లక్కూరు జీపీ వ్యాప్తిలోని కోడిహళ్లి గ్రామంలో ఉన్న ద్రౌపతాంబా దేవి ఆలయంలో 3వ సంవత్సర కరగ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి బుధవారం కరగ...
- - Sakshi
March 28, 2024, 00:35 IST
సాక్షి బెంగళూరు : బీజేపీకి కంచుకోటగా మారిన ఉడుపి–చిక్కమగళూరు లోక్‌సభ స్థానంలో రెండు జాతీయ పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా సాగుతున్నాయి. ప్రధానంగా...
వివరాలు తెలియజేస్తున్న రశ్మిగిరీశ్‌  
 - Sakshi
March 28, 2024, 00:35 IST
గౌరిబిదనూరు: ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి హక్కు అని టీపీ ఈఓ హొన్నయ్య సూచించారు. తాలూకా పంచాయతీ ఆవరణలో స్వీప్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం...
- - Sakshi
March 28, 2024, 00:35 IST
హోసూరు వార్తలు..బైకిస్టు దుర్మరణం● బంధువుల ధర్నా కెలమంగలం: ద్విచక్రవాహనం నుంచి కిందపడి ఓ వ్యక్తి మరణించాడు. కెలమంగలం వద్ద ఈ ఘటన జరగ్గా, బంధువులు...
ప్లాస్టిక్‌ బ్యాగులను సీజ్‌ చేసిన దృశ్యం  - Sakshi
March 28, 2024, 00:35 IST
రాయచూరు రూరల్‌: నగరంలో ప్లాస్టిక్‌ దుకాణాలపై నగరసభ కమిషనర్‌, అధికారులు దాడులు చేశారు. మంగళవారం నగరసభ కమిషనర్‌ చలపతి మార్కెట్‌ యార్డు, గాంధీ చౌక్‌ల్లో...
తనిఖీలను పర్యవేక్షిస్తున్న జిల్లాధికారి దివాకర్‌   - Sakshi
March 28, 2024, 00:35 IST
హొసపేటె: విజయనగర జిల్లాలో లోక్‌సభ ఎన్నికలకు చేపట్టిన ఏర్పాట్లను జిల్లాధికారి ఎంఎస్‌ దివాకర్‌ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి సమీక్షించారు. అసెంబ్లీ...
ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలు - Sakshi
March 28, 2024, 00:35 IST
కంప్లి: విజయనగర జిల్లా హూవినహడగలి తాలూకా హిరేహడగలిలో హోలీ పండుగ విషాదం మిగిల్చింది. పండుగ సందర్భంగా గ్రామంలో యువకులు రంగుల్లో మునిగి తేలారు. అనంతరం...
ఎండలో గొడుగుల సాయంతో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులు   - Sakshi
March 28, 2024, 00:35 IST
కంప్లి: వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తమదేనని బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు తెలిపారు. ఆయన బుధవారం కూడ్లిగిలో...
కార్యక్రమం ప్రారంభిస్తున్న జాగృతి దేశ్‌మాన్‌  - Sakshi
March 28, 2024, 00:35 IST
రాయచూరు రూరల్‌: విద్యార్థులు దాస సాహిత్యంపై ఆదరణ పెంచుకోవాలని రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలనాధికారి జాగృతి దేశమాన్‌ పిలుపునిచ్చారు. బుధవారం...
మరో అధికారి నివాసంలో భారీగా బంగారు నగలు, వెండి సొత్తు, డబ్బులు  - Sakshi
March 28, 2024, 00:35 IST
బనశంకరి: ఉద్యోగం మాటున లంచాలకు రుచిమరిగి ఆదాయానికి మించిన అక్రమాస్తులు కూడబెట్టిన 13 మందికి పైగా ప్రభుత్వ అధికారులకు లోకాయుక్త షాక్‌ ఇచ్చింది. 13...
సమావేశాన్ని ప్రారంభిస్తున్న సీఎం  - Sakshi
March 28, 2024, 00:35 IST
మండ్య: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో మండ్య ప్రజాపనుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) హెచ్‌ఆర్‌ హర్షను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది...
బాధితులతో మాట్లాడుతున్న ఐజీ  
 - Sakshi
March 28, 2024, 00:35 IST
● తుమకూరు జిల్లాలో ఘటన
అభ్యర్థి సోమణ్ణతో బీజేపీ, జేడీఎస్‌ నేతలు  - Sakshi
March 28, 2024, 00:30 IST
తుమకూరు: తుమకూరు లోక్‌సభ ఎన్‌డీఏ అభ్యర్థి వి.సోమణ్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ, జేడీఎస్‌ నేతలు పిలుపునిచ్చారు. నగరంలోని జేడీఎస్‌ కార్యాలయం...
- - Sakshi
March 28, 2024, 00:30 IST
కంప్లి: వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తమదేనని బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు తెలిపారు. ఆయన బుధవారం కూడ్లిగిలో...


 

Back to Top