వార్తలు - News

- - Sakshi
March 28, 2024, 00:45 IST
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్లు, ట్రాన్స్‌ఫా ర్మర్లు కాలిపోతున్నాయని, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పొరపాటున ఆ...
The Government Is Taking Strong Measures To Eradicate The TB Disease - Sakshi
March 12, 2024, 11:03 IST
కాకినాడ: క్షయ.. నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణం మీదకు తెస్తుంది. ఈ వ్యాధికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం...
- - Sakshi
March 12, 2024, 08:05 IST
కరీంనగర్‌: ఆ కుటుంబంలో మొదటి సంతానంగా పాప జన్మించింది. ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఆ సంబరం ఏడాది తిరగకముందే ఆవిరైంది. పాపకు మాటలు...
Hyderabad: Dubbing Artists Celebrations In Sri Sathyasai Nigamagamam - Sakshi
March 11, 2024, 16:08 IST
హైదరాబాద్: శ్రీ నగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమాగమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి....
New RTI Commissioners Has Taken Oath In Presence Of KS. Jawahar Reddy - Sakshi
March 11, 2024, 13:56 IST
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్‌కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే...
- - Sakshi
March 11, 2024, 06:55 IST
సంగారెడ్డి: గ్రామీణ యువత క్రీడలను అలవర్చుకోవాలని, క్రీడా స్ఫూర్తి ఐక్యతను ప్రోత్స హిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆదివారం పోతారం(ఎస్‌) లో...
పొలంలోనే మీడియాతో మాట్లాడుతున్న కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌ వసంత - Sakshi
March 11, 2024, 05:45 IST
కరీంనగర్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించా రు. జగిత్యాల జిల్లా...
- - Sakshi
March 02, 2024, 12:00 IST
శనివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2024ఆ పథకాలు ఉండేనా..● దళితబంధు, గొర్రెల పంపిణీ అమలుపై గందరగోళం ● స్పష్టత లేకపోవడంతో అర్జీదారుల అయోమయం ● కొత్త...
Goddess Lakshmi Pooja Being Celebrated In Yadadri Temple - Sakshi
March 02, 2024, 09:15 IST
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశేష పూజలు కొనసాగాయి....
Employees Problems Will Be Solved Bandi Srinivasa Rao - Sakshi
February 27, 2024, 12:28 IST
మార్కాపురం: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగుల...
- - Sakshi
February 27, 2024, 01:16 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ కుంభమేళా, మేడారం జాతరలో అసౌకర్యాలను భక్తులు ఇంకా మరిచిపోవడం లేదు. ఈసారి జాతర కొందరు ఉన్నతాధికారులకు పిక్నిక్‌...
- - Sakshi
February 26, 2024, 23:18 IST
ఆదిలాబాద్‌: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఆర్టీసీకి కలిసొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఆదిలాబాద్‌ రీజియన్‌లో అన్ని డిపోలకు చెందిన అధికార...
- - Sakshi
February 22, 2024, 03:00 IST
వరంగల్‌: కన్నెపల్లి నుంచి వెన్నెలమ్మ తరలిరాగా.. భక్తజనం పారవశ్యంలో ఓలలాడారు. శివసత్తుల పూనకాలు.. భక్తుల శిగాలతో కన్నెపల్లి ఆలయ ప్రాంగణం మారుమోగింది....
- - Sakshi
February 22, 2024, 03:00 IST
వరంగల్‌: బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్‌ స్టేషన్‌ రోడ్డులోని...
- - Sakshi
February 22, 2024, 01:14 IST
నిజామాబాద్‌: ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ షాదుల్‌ ఎత్తైన మంచు పర్వతంపై తన...
- - Sakshi
February 15, 2024, 01:52 IST
బాపట్ల: సాధారణ ఎన్నికలు అత్యంత పారదర్శకతతో నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు....
- - Sakshi
February 14, 2024, 23:50 IST
డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ: కబడ్డీ క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌...
- - Sakshi
February 12, 2024, 01:16 IST
కరీంనగర్‌: ఇప్పటికే భూ ఆక్రమణల విచారణతో అతలాకుతమవుతున్న నగరపాలకసంస్థకు పులిమీద పుట్రలా స్మార్ట్‌సిటీ విచారణ వచ్చి పడనుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల...
- - Sakshi
February 10, 2024, 01:46 IST
కరీంనగర్: ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వకుండా గ్రామ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఓ మహిళ గ్రామపంచాయతీ ఎదుట కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు...
- - Sakshi
February 08, 2024, 01:20 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా అంశాలు అసెంబ్లీలో చర్చకు రావాలని జిల్లావాసులు కోరుతున్నారు.
- - Sakshi
February 08, 2024, 00:30 IST
ఖమ్మం: ఓ మండల పంచాయతీ అధికారి(ఎంపీఓ) ఇప్పటికే మండలంలోని 18 గ్రామపంచాయతీలను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈనెల 2...
Agreements With Seed Companies Benefit Farmers - Sakshi
February 01, 2024, 16:52 IST
రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఉద్దేశించిన గ్రామ విత్తనోత్పత్తి పథకానికి మంగళం పాడినట్లే కనపడుతోంది. 50శాతం సబ్సిడీపై రైతుకు ఫౌండేషన్‌...
- - Sakshi
January 27, 2024, 02:26 IST
కరీంనగర్‌: ప్రజాపాలనలో వేటికెన్ని అర్జీలొచ్చాయో లెక్క తేలింది. జిల్లాలో ఆన్‌లైన్‌ ప్రక్రియ ఇటీవలే ముగియగా మహాలక్ష్మి పథకానికి అత్యధిక అర్జీలు...
- - Sakshi
January 21, 2024, 23:56 IST
ఆదిలాబాద్‌: భైంసా పట్టణానికి చెందిన జిలకరి హిమాన్షు ఐదేళ్ల వయసుకే అబ్బురపరుస్తున్నాడు. వయసుకు మించి ప్రతిభతో రాణిస్తూ అందరిచేత ఔరా...
Sakshi Telugu News WhatsApp Channel
January 20, 2024, 17:01 IST
వాట్సాప్‌ వాడుతున్నారు కదా.. ఓ అడుగు ముందుకేయండి. ఇప్పుడు వాట్సాప్‌ ఛానల్స్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే మీకు నచ్చిన కంటెంట్‌ను, మీకు అనుకూలమైన...
- - Sakshi
January 15, 2024, 01:58 IST
నిర్మల్‌: సంక్రాంతి అంటే రంగవల్లులకు పేరు. అయితే ఆ సంక్రాంతి ముగ్గులో విభిన్నతను ప్రదర్శించాలనుకున్నాడు నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన...
- - Sakshi
January 15, 2024, 01:02 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లా నుంచి ఇవ్వాల్సిన కస్టం మిల్లింగ్‌ రైస్‌ను మిల్లర్లు ఇప్పటివరకు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఇవ్వలేదు....
- - Sakshi
January 15, 2024, 00:08 IST
ఖమ్మం: ఈ ఏడాది ఖరీఫ్‌లో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో పాటు అకాల వర్షాలు, తుపాన్‌తో రైతులు పంటలను నష్టపోయారు. ఇక రబీలో ఆశించిన స్థాయిలో భూగర్భజలాలు...
Invention Of Kaundinya Calendar - Sakshi
January 13, 2024, 16:54 IST
మల్కాజ్‌గిరి: గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని కౌండిన్య క్యాలెండర్‌ ఆవిష్కరణ కుషాయిగూడలో జరిగింది. కాటమయ్య ఆలయ సన్నిధిలోని మీటింగ్‌ హాల్‌...
Famous Hindustani singer Ustad Rashid Khan passed away - Sakshi
January 10, 2024, 08:38 IST
కోల్‌కతా: ప్రముఖ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ (55)మంగళవారం కోల్‌కతా లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్ను మూశారు. 2019 నుంచి ప్రొస్టేట్‌...
- - Sakshi
January 10, 2024, 01:28 IST
ఆదిలాబాద్‌: భీంపూర్‌ మండలంలోని గుబిడిపల్లిని కిడ్నీ సంబంధిత వ్యాధి వేధిస్తోంది. రెండేళ్ల వ్యవధిలోనే గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందగా పలువురు...
- - Sakshi
January 10, 2024, 01:18 IST
ప్రస్తుతం సమ్మక్క– సారలమ్మ జాతర సీజన్‌ సందర్భంగా వరంగల్‌ నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సులు...
- - Sakshi
January 09, 2024, 00:56 IST
గత ఏడాదిలో పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విద్యార్థి సంఘాల ఆందోళన చేయగా వీసీ.. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో కొట్టించారన్న ఆరోపణలతో...
- - Sakshi
January 08, 2024, 23:58 IST
కరీంనగర్‌: 'కరీంనగర్‌కు చెందిన శ్రీధర్‌ కమాన్‌కు సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ పోయించుకునేందుకు వెళ్లాడు. పెట్రోల్‌ పోసుకుని, బైక్‌ టైర్‌లో...
సమస్యలను ఆలకిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌  - Sakshi
January 08, 2024, 23:44 IST
ఆదిలాబాద్‌: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి ఈ వారం వినతులు వెల్లువెత్తాయి. తమ ఆవేదనను...
- - Sakshi
January 08, 2024, 23:42 IST
కరీంనగర్‌: లోక్‌సభ సమరానికి రాజకీయ పార్టీలు సైఅంటున్నాయి. విజయబావుటా ఎగురవేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. కరీంనగర్‌ లోక్‌సభ సీటును కై...
- - Sakshi
January 08, 2024, 00:38 IST
మహబూబ్‌నగర్‌: బైక్‌ ఆఫ్‌ అయితుందని మెకానిక్‌ దగ్గరికి తీసుకెళ్లిన యువకులకు సీటు కింద పాము కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌కు చెందిన బాలు,...
- - Sakshi
January 07, 2024, 23:34 IST
నిర్మల్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన జిల్లాలోని సీనియర్‌ ఉపాధ్యాయుల్లో...
- - Sakshi
January 07, 2024, 23:34 IST
కరీంనగర్: ఆన్‌లైన్‌లో ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ బుక్‌ చేస్తే రాళ్లు వచ్చిన సంఘటన కోనరావుపేట మండలం కనగర్తిలో వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాలు....
- - Sakshi
January 04, 2024, 01:16 IST
మహబూబాబాద్‌: ప్రభుత్వం గ్యారంటీ పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తులకు ఆధార్‌, రేషన్‌ కార్డుల జిరాక్స్‌...
- - Sakshi
January 04, 2024, 00:46 IST
నిజామాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గృహలక్ష్మి పథకానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం గుడ్‌బై చెప్పింది. పథకాన్ని రద్దు చేస్తూ జీవో...


 

Back to Top