కర్నూలు - Kurnool

April 19, 2024, 01:00 IST
కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు టీడీపీ ఎంపీ అభ్య ర్థిగా పోటీ చేస్తున్న బస్తిపాటి నాగరాజు కోట్లకు అధిపతి. ఆయన, ఆయన భార్య కె.జయసుధకు కలిపి ఏకంగా రూ.8,54,...
- - Sakshi
April 19, 2024, 01:00 IST
గ్రామంలోని వైఎస్సార్‌ జగనన్న కాలనీ వరకు కొత్తగా రోడ్డు వేయడం వల్ల ఎంతో ఉపయోకరంగా ఉంది. కాలనీలో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులు గ్రామం నుంచి సిమెంట్...
- - Sakshi
April 19, 2024, 01:00 IST
● ఉమ్మడి జిల్లాలో రూ.74.88 కోట్లతో 7 ప్రాజెక్టులు ● 34,039 హెక్టార్లలో వాటర్‌షెడ్‌ల అభివృద్ధి ● గ్రామీణాభివృద్ధి కోసం సోలార్‌లైట్ల ఏర్పాటు, పైప్‌లైన్...
- - Sakshi
April 19, 2024, 01:00 IST
● జిల్లాలో 11 మంది 15 సెట్ల నామినేషన్ల దాఖలు ● ఎమ్మిగనూరులో నామినేషన్‌ వేసిన బుట్టారేణుక ● కోడుమూరులో ఆదిమూలపు సతీష్‌ తరఫున...
అరిందం ముఖోపాధ్యాయతో 
మాట్లాడుతున్న ఆర్‌ఓ భార్గవ్‌తేజ - Sakshi
April 19, 2024, 01:00 IST
● వ్యయ పరిశీలకులు ఆరిందం ముఖోపాధ్యాయ
- - Sakshi
April 19, 2024, 01:00 IST
తెలుగుదేశం ప్రభుత్వ హ యాంలో జరిగిన కారంచేడు, గరగపర్రు సంఘటనలు ఇంకా రాష్ట్రంలోని దళితులు మరచిపోలేదు. అగిరిపల్లిలో దళిత యువకులపై అక్రమ కేసులు, రావూరులో...
ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు తాటి నుంజలను కొనుగోలు చేస్తున్న దృశ్యం - Sakshi
April 19, 2024, 01:00 IST
- - Sakshi
April 19, 2024, 01:00 IST
చంద్రబాబు దళితుల ద్రోహిగా ముద్ర పడ్డాడు. ఆయనకు దళిత, గిరిజనులంటే చాలా చిన్న చూపు. టీడీపీ పాలనలో దళితుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే...
April 19, 2024, 01:00 IST
● గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వెల్దుర్తి మండలం లక్ష్మీనగరం గ్రామంలో రూ.5 లక్షలతో చిన్న ఖాజా ఇంటి నుంచి కురువ నాగన్న ఇంటి వరకు సీసీ...
తుగ్గలి మండలం శభాష్‌పురం నుంచి డీసీ కొండ గ్రామం వరకు రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు  - Sakshi
April 19, 2024, 01:00 IST
● ఒక్కో సచివాలయ పరిధిలో రూ.40 లక్షల విలువ చేసే పనులు ● గ్రామాల్లో అంతర్గత రహదారులకు ప్రాధాన్యత ● పీఆర్‌ ఆధ్వర్యంలో మంజూరైన 1,722...
April 19, 2024, 01:00 IST
● దళితులను ‘మామ’ అని పిలవడానికి ఆనందిస్తానన్న సీఎం వైఎస్‌ జగన్‌ ● చంద్రబాబు హయాంలో ఫిర్యాదు చేయాలంటేనే హడల్‌ ● ఎస్‌సీ, ఎస్‌టీ కేసుల దర్యాప్తులో...
- - Sakshi
April 18, 2024, 11:32 IST
ఆయన అక్రమాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే! దౌర్జన్యాలకు అంతేలేదు. రౌడీలను, కేడీలను ప్రోత్సహిస్తూ.. ఇప్పటికీ కొన్ని గ్రామాలను శాస్తిస్తున్నారంటే...
- - Sakshi
April 18, 2024, 10:20 IST
● నేటి ఉదయం 11 గంటల్లోపు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల ● అదే సమయం నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ● 26న స్క్రూటీని, 27 నుంచి...
100 మీటర్ల మార్కు వేసిన దృశ్యం - Sakshi
April 18, 2024, 10:20 IST
కర్నూలు నగరం బళ్లారి చౌరస్తా సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారాముల ఉత్సవమూర్తులు - Sakshi
April 18, 2024, 10:20 IST
శ్రీరామనవమి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు చేశారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు....
- - Sakshi
April 18, 2024, 10:20 IST
ఎమ్మిగనూరుటౌన్‌: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక గురువారం...
మూలరాములకు హారతులు పడుతున్న 
పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు - Sakshi
April 18, 2024, 10:20 IST
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా నవమి పూజలు...
April 18, 2024, 10:15 IST
నందికొట్కూరు: పట్టణంలోని హజీనగర్‌కు చెంది న ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. హజీనగర్‌కు చెందిన రాజేష్‌ (30),...
 కారు ఢీకొని మృతి 
చెందిన రామాంజి - Sakshi
April 18, 2024, 10:15 IST
ఆలూరు రూరల్‌: రోడ్డు ప్రమాదంలో రామాంజి (38) అనే వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని పెద్దహోతూరు గ్రా మం సమీపంలో బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన...
April 18, 2024, 10:15 IST
● ఎన్నికలు వచ్చాయంటే విష్ణువర్ధన్‌రెడ్డి పూనకాలు వచ్చినట్లు ఊగిపోతాడు. ఎన్నికల్లో నేరుగా తానే స్వయంగా వెళ్లి దొరికిన ఆయుధాలతో దాడులకు తెగబడడం ఆయనకు...
కర్నూలులో చిన్నారికి ఎండ తగులకుండా తీసుకెళ్తున్న మహిళ - Sakshi
April 18, 2024, 10:15 IST
కర్నూలు(అగ్రికల్చర్‌): ఎండలు, వడగాడ్పుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. భానుడు తన కిరణాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. బుధవారం...
కోవెలకుంట్ల సమీపంలో 
రాశిగా పోసిన ధాన్యం  - Sakshi
April 17, 2024, 01:35 IST
● దిగుబడులు ఆశాజనకం ● ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడులు ● ముమ్మరంగా కోత, నూర్పిడి పనులు
- - Sakshi
April 17, 2024, 01:35 IST
హిమోఫిలియా జన్యుపర వ్యాధి. ప్రతి 10వేల నుంచి 20వేల మందిలో ఒకరికి వస్తుంది. కండరాలు, జాయింట్‌ల దగ్గర దెబ్బలు తగిలినప్పుడు తీవ్ర రక్తస్రావం అవుతుంది....


 

Back to Top