More

భర్త గొంతు నులిమి చంపేసిన భార్య

12 Dec, 2019 08:55 IST

భీమవరంలో దారుణం..

సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. భర్తను ఓ భార్య గొంతు నులిమి చంపేసింది.  భీమవరానికి చెందిన సత్యశర్మ, హేమ నాగమణి దపంతులు. వీరి మధ్య ఇటీవల కుటుంబ కలహాలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం భర్త సత్య శర్మను భార్య హేమనాగమణి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వికారాబాద్‌: అవ్వ మిస్సింగ్‌, చివరకు..

అందుకే నాంపల్లి ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ

ఒక బైక్‌పై ఓవర్‌స్పీడ్‌లో నలుగురు.. ముగ్గురి మృతి

Nov 13th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

వైన్‌ షాప్‌నకు నిప్పు.. మద్యం ఇవ్వలేదని తగలబెట్టేశాడు!