CEO చిలక్కొట్టుడు.. లైవ్ లో అడ్డంగా బుక్కైపోయాడు..
Breaking News
అక్రమ అరెస్టుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది
కిస్ కిస్ కిస్సిక్.. కొంపముంచిన కోల్డ్ప్లే
నెల్లూరులో కుబేర సినిమా తరహా స్కామ్
తిరువూరు ఏఈఈ అదృశ్యంపై వీడిన మిస్టరీ.. సురక్షితంగా పట్టుకున్న పోలీసులు
అన్నదమ్ముల్ని పెళ్లాడిన యవతి.. ఇదెక్కడి ఆచారం!
20 ఏళ్లుగా కోమాలో.. సౌదీ ‘స్లీపింగ్ ప్రిన్స్’ కన్నుమూత
మిథున్ రెడ్డి రిమాండ్పై ముగిసిన వాదనలు
WCL: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. అఫ్రిదిపై వేటు!
అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం
మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే!
Yoweri Museveni: 40 ఏళ్లుగా నాటౌట్!
నిలకడగా ముద్రగడ ఆరోగ్యం
రూ. 999కే విమానయానం
Published on Thu, 08/24/2017 - 00:57
ఎయిర్ఏషియా ఆఫర్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా తాజాగా రూ. 999కే విమాన ప్రయాణ టికెట్ల ఆఫర్ను ప్రకటించింది. ఈ నెల 27 దాకా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈలోగా టికెట్లు బుక్ చేసుకున్న వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఆగస్టు 28 మధ్య కాలంలో ప్రయాణించవచ్చు. వెబ్సైట్, ఎయిర్ఏషియా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయన్నది ఎయిర్ఏషియా ఇండియా వెల్లడించలేదు. సీట్లు పరిమితంగానే ఉంటాయని, అన్ని ఫ్లయిట్స్లో అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం కోల్కతా, బాగ్డోగ్రా మధ్య విమాన ప్రయాణ చార్జీలు రూ. 999 నుంచి ఉన్నాయి.
#
Tags : 1