వరంగల్ పర్యటనకు ప్రపంచ సుందరీమణులు..
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
చెత్తను సంపదగా మార్చే ఆలోచన
Published on Thu, 10/02/2014 - 17:34
విజయవాడ: చెత్తను సంపదగా మార్చే ఆలోచన చేస్తున్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈరోజు ఇక్కడ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి- మా ఊరు కార్యక్రమాలలో 5 అంశాలు తీసుకున్నట్లు తెలిపారు.
అవసరమైన చోట్ల సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛంగా తయారుచేద్దాం అని పిలుపు ఇచ్చారు. వీలైన త్వరగా రాజధాని నిర్మాణం చేపడతామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని పనులను వేగవంతం చేస్తామని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు.
***
#
Tags : 1