More

రైతు దినోత్సవంగా వైఎస్సార్‌ జయంతి

29 Jun, 2020 18:38 IST

ప్రతి ఏడాది జులై 8న రైతు దినోత్సవం

సాక్షి, అమరావతి:  దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ప్రజారంజక పాలన అందించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి (జులై 8)వ తేదీని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  వైఎస్‌ రాజశేఖరరెడ్డి  రైతు సంక్షేమానికి చేసిన సేవలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని ఏటా రైతు దినోత్సవంగా పాటించనుంది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

'Michaung' Cyclone: మిచౌంగ్‌ హెచ్చరిక.. ఏపీకి భారీ వర్ష సూచన

50 దేశాలతో మిలాన్‌–2024

యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు 

వచ్చే బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపండి

కృష్ణా బోర్డుకు ‘సాగర్‌’