జగన్ ను కలిసిన అంబటి రాంబాబు
Breaking News
పగలు సెలూన్ యజమాని.. రాత్రి లేడీ డాన్
జెమిని 3.1 ప్రో.. రెట్టింపు మేధస్సు.. అద్భుత ఫలితాలు!
బెంగాల్లో బీజేపీకి బిగ్ షాక్..
ఇరాన్పై దాడులకు ప్లాన్.. ట్రంప్కు షాకిచ్చిన యూకే
బొగ్గుల శ్రీనివాస్ కేసు.. కీలక ఆధారాలు లభ్యం..!
ఏఐ సదస్సు.. కలవని చేతులు.. వీడియో వైరల్
బాబుదే కల్తీ పాపం.. ఇవిగో ఆధారాలు
అంకెలతో మోసం.. ప్రతి అడుగులో పతనం: వైఎస్ జగన్
ఎన్కౌంటర్ కలకలం!
అమానుష ఘటన.. 4 ఏళ్ల చిన్నారిపై మైనర్ బాలుడి లైంగిక దాడి
రఫేల్ విమానాలపై మాక్రాన్ కీలక వ్యాఖ్యలు..
బంగ్లాలో యూనస్ ఔట్.. భారత్ కీలక నిర్ణయం!
ప్రధాని అవుతావు: ప్రియాంక గాంధీకి బాబా దీవెనలు, వీడియో వైరల్
బీజేపీ కోవర్టులపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
T20 WC 2026: జింబాబ్వే మరో సంచలనం
శిఖర్ ధావన్ -సోఫీయా షైన్ సంగీత్ నైట్, ఫోటోలు వైరల్
హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ.. అసలు రహస్యమిది: వైఎస్ జగన్
రూ. 2.01 లక్షల కోట్లకు ప్రకటన ఆదాయాలు
Published on Fri, 02/20/2026 - 05:59
ముంబై: దేశీయంగా అడ్వర్టైజింగ్ మార్కెట్ 2026లో రూ. 2,01,891 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు డబ్ల్యూపీపీ మీడియా వెల్లడించింది. 2025తో పోలిస్తే రూ. 17,844 కోట్లు అధికంగా, 9.7 శాతం మేర వృద్ధి చెందవచ్చని దిస్ ఇయర్ నెక్ట్స్ ఇయర్ నివేదికలో పేర్కొంది. ఇందులో డిజిటల్ వాటా 68.1 శాతంగా ఉండనుందని డబ్ల్యూపీపీ మీడియా దక్షిణాసియా సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు.
కృత్రిమ మేధ, వాణిజ్యం, గోప్యత కలిసి, వినియోగదారులతో ప్రకటనకర్తల బంధాన్ని సరికొత్తగా నిర్వచిస్తున్నాయని వివరించారు. నివేదిక ప్రకారం డీఏవీపీ ధరల పెంపుతో ప్రింట్ మాధ్యమంలో ప్రకటనల ఆదాయాలు 4.4%, టీవీ 3.1%, ఆడియో 1.5% వృద్ధి చెందనున్నాయి. టాప్ 10 గ్లోబల్ అడ్వర్టైజింగ్ మార్కెట్లలో భారత్ ఒకటన్నారు.
#
Tags : 1