నేటి నుంచి భారత్, వెస్టిండీస్ల రెండో టెస్టు
ఓవైపు వ్యక్తిగత మైలురాళ్లతో పాటు విదేశీ గడ్డపై భారీ విజయాన్ని నమోదు చేసిన భారత్... మరోవైపు సొంతగడ్డపై కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిన వెస్టిండీస్... ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య నేటి (శనివారం) నుంచి రెండో టెస్టు జరగనుంది. హ్యాట్రిక్ సిరీస్ విజయం లక్ష్యంతో కరీబియన్ గడ్డపై అడుగుపెట్టిన భారత్కు తొలి మ్యాచ్తోనే అదిరిపోయే ఆరంభం దక్కింది. దీంతో సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు