ఆఖరి పరుగుకు ప్రత్యేక బూట్లు

జమైకన్‌ దిగ్గజ అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌. ట్రాక్‌లో అతని వేగం అందుకోలేరెవరు. ఈ మల్టీ ఒలింపిక్‌ చాంపియన్‌ పతకం రేసు ఇప్పుడు ఆఖరి మజిలీకి చేరుకుంది. లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ తర్వాత ఆ పరుగు ఇక చరిత్రే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top