విజయం దిశగా టీమిండియా
శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. 413 పరుగుల లక్ష్యసాధనలో లంక 9 వికెట్లు నష్టపోయి 130 పరుగులే చేయగలిగింది. మరో వికెట్ పడగొడితే భారత్కు విజయం ఖాయమవుతుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు