విజయం దిశగా టీమిండియా

శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. 413 పరుగుల లక్ష్యసాధనలో లంక 9 వికెట్లు నష్టపోయి 130 పరుగులే చేయగలిగింది. మరో వికెట్ పడగొడితే భారత్కు విజయం ఖాయమవుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top