సచిన్ మూవీకి శిష్యుడు డుమ్మా!

భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీకి బయల్దేరే ముందు క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్ బయోపిక్‌ ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ను బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్‌ లో ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. కానీ ఈ ప్రిమియర్ షోకు ఓ వ్యక్తి గైర్హాజరు కావడంపైనే అందరు చర్చించుకున్నారు. అతడే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top