క్వార్టర్స్‌లో సానియా జంట

యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-బార్బరా స్టిక్రోవా (చెక్ రిపబ్లిక్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో ఏడో సీడ్ సానియా-స్టిక్రోవా ద్వయం 6-4, 7-5తో నికోల్ గిబ్స్ (అమెరికా)-నవో హిబినో (జపాన్) జంటపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)-గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జోడీ 6-1, 2-6, 8-10తో రాబర్ట్ ఫరా (కెనడా)-అనా లెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top