శ్రీకృష్ణ కేసరి టైటిల్‌ విజేత సాయికిరణ్‌

‘శ్రీకృష్ణ కేసరి టైటిల్‌’ తెలంగాణ రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో జె. సాయికిరణ్‌ సత్తా చాటాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఫైనల్లో సాయి కిరణ్, ఈసా బిన్‌ జావేద్‌పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన సాయికిరణ్‌కు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ బహుమతిగా లభించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top