ఆసీస్ కు అడ్డుగోడగా పుజారా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ దీటుగా బదులిస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 120/1 తో శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి 130 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top