స్పిన్నర్లు తేలిపోయారు.. టార్గెట్ 350??
కీలకమైన ఫైనల్ పోరులో పాకిస్థాన్ బ్యాట్స్మన్ జోరు కొనసాగిస్తున్నారు. ఓవల్లోని ఫ్లాట్ పిచ్లో ఇద్దరు స్పిన్నర్లు తీసుకొని కెప్టెన్ కోహ్లి బరిలోకి దిగడం అస్సలు ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, కోహ్లికి ఇంతకుమించి పెద్ద ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతను స్పిన్నర్ల మీద ఎక్కువ ఆధారపడినట్టు కనిపిస్తోంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు