డ్రానా.. డ్రామానా!

భారత్-బంగ్లాదేశ్ ల మధ్య జరగుతున్న ఏకైక టెస్టు డ్రానా.. డ్రామానా అన్నట్లు నడుస్తోంది. నాల్గోరోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ను భారత్ 159/4 వద్ద డిక్లేర్ చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 388 పరుగులకు ఆలౌట్ అయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top