ఇంగ్లండ్ కు ధీటుగా టీమిండియా బ్యాటింగ్
ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (199;310 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో డబుల్ సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. రాహుల్, పార్థీవ్ పటేల్(71: 112 బంతుల్లో 7 ఫోర్లు), కరుణ్ నాయర్(71 నాటౌట్; 136 బంతుల్లో 6 ఫోర్లు) రాణించడంతో భారత్ పటిష్టస్థితిలో నిలిచింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు