ఇంగ్లండ్ కు ధీటుగా టీమిండియా బ్యాటింగ్

ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (199;310 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో డబుల్ సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. రాహుల్, పార్థీవ్ పటేల్(71: 112 బంతుల్లో 7 ఫోర్లు), కరుణ్ నాయర్(71 నాటౌట్; 136 బంతుల్లో 6 ఫోర్లు) రాణించడంతో భారత్ పటిష్టస్థితిలో నిలిచింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top