బ్రిటన్ 39 ఏళ్ల నిరీక్షణ ముగిసింది
ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా 39 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో జొహనా కొంటా రూపంలో మహిళల సింగిల్స్ విభాగంలో మరోసారి బ్రిటన్ క్రీడాకారిణి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు