న్యూజిలాండ్ చిత్తు.. సెమీస్కు మిథాలీ సేన
ఐసీసీ మహిళల వరల్డ్ కప్ డూ ఆర్ డై మ్యాచ్లో భారత్ మహిళ జట్టు భళా అనిపించింది. కనీవినీ ఎరుగని రీతిలో భారీ పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. 186 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు