ఆసీస్తో సిరీస్: తొలి విజయం ఇండియాదే..
ఆస్ట్రేలియాపై భారత్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై వేదికగా ఆదివారం సాగిన మ్యాచ్కు వరుణుడు అడ్డుపడటంతో ఆసీస్ లక్ష్యాన్ని 164కు (21 ఓవర్లలో) కుదించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు