వెస్టిండీస్ గడ్డపై మూడో సిరీస్ విజయం

వెస్టిండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో సిరీస్ విజయం దక్కించుకుంది. 2006, 2010ల్లో కరీబియన్లను ఓడించిన భారత్... ప్రస్తుతం జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top