గెలిస్తేనే... నిలుస్తాం!
ఇంగ్లండ్ జట్టుపై టెస్టులు.. వన్డేల్లో ఘనవిజయాలు సాధించి ఊపుమీదున్న భారత్కు పొట్టి ఫార్మాట్లో మాత్రం తొలిసారిగా ఝలక్ తగిలింది. తొలి టి20లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో విఫలమై ప్రత్యర్థి ముందు తేలిపోయింది. దీంతో 15 నెలల అనంతరం భారత జట్టు తొలిసారిగా ఓ సిరీస్ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏ ఫార్మాట్లోనైనా సొంత గడ్డపై కోహ్లి ఇప్పటిదాకా సిరీస్ కోల్పోలేదు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్లో గెలిచి పోటీలో నిలుస్తారా..? లేక నాగ్పూర్లోనే సిరీస్ అప్పగిస్తారా అనేది వేచి చూడాల్సిందే!
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు