గెలిస్తేనే... నిలుస్తాం!

ఇంగ్లండ్‌ జట్టుపై టెస్టులు.. వన్డేల్లో ఘనవిజయాలు సాధించి ఊపుమీదున్న భారత్‌కు పొట్టి ఫార్మాట్‌లో మాత్రం తొలిసారిగా ఝలక్‌ తగిలింది. తొలి టి20లో బ్యాటింగ్, బౌలింగ్‌ రెండింటిలో విఫలమై ప్రత్యర్థి ముందు తేలిపోయింది. దీంతో 15 నెలల అనంతరం భారత జట్టు తొలిసారిగా ఓ సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏ ఫార్మాట్‌లోనైనా సొంత గడ్డపై కోహ్లి ఇప్పటిదాకా సిరీస్‌ కోల్పోలేదు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో గెలిచి పోటీలో నిలుస్తారా..? లేక నాగ్‌పూర్‌లోనే సిరీస్‌ అప్పగిస్తారా అనేది వేచి చూడాల్సిందే!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top