'ధర్మశాల' దక్కేదెవరికో?

ఆటకన్నా వివాదాలతో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రస్తుత బోర్డర్‌–గావస్కర్‌ టెస్టు సిరీస్‌ చివరి అంకానికి చేరుకుంది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు నేటి (శనివారం) నుంచి బరిలోకి దిగబోతున్నాయి. ఈ హోరాహోరీ పోరుకు ధర్మశాలలోని హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం స్టేడియం తొలిసారిగా వేదిక కానుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top