వన్డే ప్రపంచకప్కు భారత్ అర్హత
భారత మహిళల క్రికెట్ జట్టు ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్కు అర్హత సాధించింది. లీగ్ దశ నుంచి వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచిన భారత్ ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు