వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ అర్హత

భారత మహిళల క్రికెట్‌ జట్టు ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. లీగ్‌ దశ నుంచి వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌ ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ‘సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top