దంచికొట్టిన మిథాలీ సేన..

మహిళల ప్రపంచకప్ లో మిథాలీ సేన ఆస్ట్రేలియాకు 282 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్థేశించింది. భారత బ్యాట్‌ ఉమెన్‌లో హర్మన్‌ ప్రీత్‌ అద్వితీయమై బ్యాటింగ్‌తో భారత్‌ నిర్ణీత 42 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. హర్మన్‌ ప్రీత్‌ (115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సులతో 171 నాటౌట్‌) కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో కౌర్‌ మహిళల వన్డే క్రికెట్‌లో ఇన్నింగ్స్‌ అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాట్స్‌ ఉమెన్‌గా గుర్తింపు పొందింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top