టీమిండియా 'చెత్త' రికార్డు!

టెస్టుల్లో తిరుగులేని విజయాలతో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న భారత క్రికెట్ జట్టు.. తాజాగా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 105 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు.. చివరి ఏడు వికెట్లను కోల్పోయే క్రమంలో ఓ అప్రథను సొంతం చేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top