సొంతమా...సమమా?

అటు ఆటగాళ్లలోనూ, ఇటు అభిమానుల్లోనూ పెద్దగా ఆసక్తి రేపని వన్డే సిరీస్‌ చివరకు ముగింపు దశకు చేరుకుంది. నేడు జరిగే చివరిదైన ఐదో వన్డేలో భారత్, వెస్టిండీస్‌ తలపడనున్నాయి. సిరీస్‌లో ప్రస్తుతం 2–1తో ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top