విరాట్ కోహ్లి విఫలం
న్యూజిలాండ్ తో జరుగుతున్న భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ విరాట్ కోహ్లి విఫలమయ్యాడు. కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కోహ్లి(9) మూడో వికెట్గా పెవిలియన్ చేరాడు. న్యూజిలాండ్ మీడియం ఫాస్ట్ బౌలర్ వాగ్నర్ వేసిన 52.0ఓవర్లలో తొలి బంతిని బౌండరీ తరలించిన కోహ్లి.. రెండో బంతికి పరుగు తీయలేదు. ఇక మూడో బంతిని భారీ షాట్ ఆడబోయి సోథీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు