టాస్ తప్పిదం.. గెలిచింది భారత్ కాదు..!
టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య బుధవారం జరిగిన ఏకైక ట్వంటీ 20 మ్యాచ్ లో తప్పిదం దొర్లింది. టాస్ శ్రీలంక గెలిస్తే, భారత్ గెలిచినట్లు ప్రకటించి భారీ తప్పిదం చేశారు. వివరాల్లోకి వెళితే.. టాస్ ను వేసే క్రమంలో ఆతిథ్య జట్టు కెప్టెన్ ఉపుల్ తరంగా-భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలోకి వచ్చారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు