కొలంబో టెస్టు.. భారత్ భారీ విజయం
శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత్ 278 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తు చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీకిదే తొలి విజయం. లంకతో మూడు టెస్టుల సిరీస్లో భారత్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్టులో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు