క్రికెట్‌ అభిమానులకు షాక్‌..

భారత క్రికెట్‌ అభిమానులకు జీఎస్టీతో గట్టి దెబ్బ తగిలింది. వినోదపు కార్యక్రమాలపై కేంద్రం 28 శాతం జీఎస్టీ పన్ను విధించడంతో వన్డేమ్యాచ్‌ టికెట్‌ ధరలు భారీగా పెరిగాయి. వచ్చే నెల భారత్‌లో ఆస్ట్రేలియాతో జరిగే 5 వన్డేల సీరిస్‌పై ఈ ప్రభావం పడనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top