క్రికెట్ అభిమానులకు షాక్..
భారత క్రికెట్ అభిమానులకు జీఎస్టీతో గట్టి దెబ్బ తగిలింది. వినోదపు కార్యక్రమాలపై కేంద్రం 28 శాతం జీఎస్టీ పన్ను విధించడంతో వన్డేమ్యాచ్ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. వచ్చే నెల భారత్లో ఆస్ట్రేలియాతో జరిగే 5 వన్డేల సీరిస్పై ఈ ప్రభావం పడనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు