‘టాప్‌’ను నిలబెట్టుకున్న భారత్‌

విరాట్‌ కోహ్లి సారథ్యంలోని భారత టెస్టు క్రికెట్‌ జట్టు ప్రపంచ నెం.1 ర్యాంకును నిలబెట్టుకుంది. తాజాగా ఐసీసీ ప్రకటించిన జాబితా ప్రకారం ప్రస్తుతం 123 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top