సెంచరితో కదం తొక్కిన హర్మన్ ప్రీత్ ..
మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో భారత మహిళలు దూకుడుగా ఆడుతున్నారు. భారత బ్యాట్ ఉమెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీ తో కదం తొక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన మిథాలీసేనకు ఓపెనర్లు స్మృతి మంధన(6), పూనమ్ రౌత్(14)లు శుభారంబాన్ని అందించలేకపోయారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు