ధోనికి సెలక్టర్లే పొగ పెట్టారా?

భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని ఆకస్మికంగా వైదొలగాడనికి ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీవ్రస్థాయిలో కసరత్తు జరిపినట్లే కనబడుతోంది. ధోనిని నేరుగా పొమ్మనకుండా.. పొగ పెట్టి మరీ అతను కెప్టెన్సీ నుంచి సాగనంపారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత క్రికెట్ జట్టు పగ్గాలను ఉన్నపళంగా ధోని వదులుకోవడానికి కారణం మన సెలకర్లే అంటూ ఇప్పుడు చర్చ సాగుతోంది. ఇందుకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వ్యవహరించిన తీరు కూడా బలాన్నిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top