వావ్‌! ధోనీ మెరుపు తగ్గలేదు!

ప్రస్తుత ఐపీఎల్‌లో మహేంద్రసింగ్‌ ధోనీ బ్యాటింగ్‌లో అంతగా రాణించలేకపోవచ్చు, కానీ వికెట్ల వెనుక అతని జోరుకు అడ్డుకట్ట వేసేవారే లేరు. తాజాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ మ్యాచ్‌లో మిస్టర్‌ కూల్‌ ఇదే నిరూపించాడు. అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యంతో రెప్పపాటులో బెంగళూరు బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ను స్టంపౌట్‌ చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top