ఉత్కంఠ పోరు.. ఎవరిదో జోరు

దాయాదుల సమరం కోసం క్రికెట్‌ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌-పాకిస్తాన్‌ తలపడుతుండటంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కింగ్‌స్టన్‌ ఓవల్‌ మైదానంలో అభిమానుల కోలాహలం నెలకొంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top