పంజాబ్‌ కింగ్స్‌ బోణీ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పదో సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు బోణీ చేసింది. కీలక సమయంలో కొత్త కెప్టెన్‌ మ్యాక్స్‌వెల్‌ (20 బంతుల్లో 44 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (27 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్సర్లు) సమయోచితంగా రాణించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top