టీమిండియా క్రికెటర్ల ఫీజులు రెట్టింపు!

టీమిండియా క్రికెటర్లకు పండగే పండగ. వాళ్ల వార్షిక రీటైనర్ ఫీజులను బీసీసీఐ రెట్టింపు చేసింది. క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులను ప్రకటించే సందర్భంలో బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు ఇస్తున్న ఫీజును డబుల్ చేస్తూ ప్రకటన చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top