టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు తెరలేచింది. రాంచీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top