భారీ ఆధిక్యం దిశగా ఆసీస్
భారత్ జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తన రెండో ఇన్నింగ్స్ లో భాగంగా శుక్రవారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసిన ఆసీస్ కు ఓవరాల్ గా 298 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ రోజు ఆటలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(10), షాన్ మార్ష్(0) లు తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ, ఆ తరువాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు