ఓవర్ లో 30 పరుగులు!

:శ్రీలంకతో జరిగిన చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 86 బంతుల్లో శతకం నమోదు చేసి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఓవర్ లో 26 పరుగుల్ని సాధించి అభిమానులకు పండుగ చేశాడు హార్దిక్. తొలి రెండు బంతుల్ని ఫోర్లుగా కొట్టిన హార్దిక్.. ఆపై మూడు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top