ఓవర్ లో 30 పరుగులు!
:శ్రీలంకతో జరిగిన చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 86 బంతుల్లో శతకం నమోదు చేసి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఓవర్ లో 26 పరుగుల్ని సాధించి అభిమానులకు పండుగ చేశాడు హార్దిక్. తొలి రెండు బంతుల్ని ఫోర్లుగా కొట్టిన హార్దిక్.. ఆపై మూడు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు