వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ.. విజయవంతం
రెండు రోజుల పాటు జరిగిన వైఎస్సార్ సీపీ ప్లీనరీ విజయవంతంగా ముగిసింది. గుంటూరు వేదికగా జరిగిన ప్లీనరీ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎన్నిక, తర్వాత ఆయన చేసిన ప్రసంగం పార్టీ నాయకులు, కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు